Rajasthan Horror: పెళ్లి ఇంట్లో అర్థరాత్రి పేలిన సిలిండర్, నలుగురు మృతి, 60 మందికి గాయాలు, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో విషాద ఘటన

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో భుంగ్రా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. పెళ్లి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. భుంగ్రా గ్రామంలో ఓ ఇంట్లో వివాహ వేడుక జరుగుతున్న క్రమంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంట్లో సిలిండర్‌ పేలిపోయింది.

Credit @ ANI Twiter

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో భుంగ్రా గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. పెళ్లి ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 60 మంది గాయపడ్డారు. భుంగ్రా గ్రామంలో ఓ ఇంట్లో వివాహ వేడుక జరుగుతున్న క్రమంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంట్లో సిలిండర్‌ పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.

అక్రమంగా అవి ఇళ్లు మొత్తం వ్యాపించడంతో నలుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. స్థానికుల సహకారంతో గాయపడినవారిని ఆస్పత్రికు తరలించారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారని, వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ఘనటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Here's ANI Updtae

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement