Rajasthan: దారుణం, బట్టలు విప్పి రేప్ గాయాలు చూపించమన్న మెజిస్ట్రేట్‌, పోలీసులకు ఫిర్యాదు చేసిన అత్యాచార బాధితురాలు, జడ్జిపై కేసు నమోదు

రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేయడం (Magistrate Asks Dalit Rape Survivor To Strip) సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. దీనికి ఆ మహిళ నిరాకరిస్తూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది

Representative Image (Photo Credit- Pixabay)

రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలో గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలి గాయాలు పరిశీలించేందుకు దుస్తులు విప్పాలని మెజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేయడం (Magistrate Asks Dalit Rape Survivor To Strip) సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. దీనికి ఆ మహిళ నిరాకరిస్తూ అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.దీంతో మెజిస్ట్రేట్‌పై కేసు నమోదు చేశారు.మార్చి 19న దళిత మహిళపై అత్యాచారం జరిగింది. బాధితురాలి ఫిర్యాదుపై హిండౌన్ సదర్ పోలీస్ స్టేషన్‌లో మార్చి 27న కేసు నమోదైంది. విశాఖలో దారుణం.. లైంగిక వేధింపులతో చైతన్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య

మార్చి 30న హిండౌన్‌ కోర్టులో బాధితురాలి స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్‌ బాధితురాలి దుస్తులు విప్పి గాయాలు చూపించాలని ఆ మహిళతో అన్నాడు. దీనికి ఆమె నిరాకరించి..ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఐపీసీలోని సెక్షన్‌ 345తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద మెజిస్ట్రేట్‌పై కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎస్టీ, ఎస్టీ సెల్‌ డిప్యూటీ ఎస్పీ మీనా ఈ విషయం తెలిపారు.

Here's News

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement