RBI: ఆదానీ గ్రూపుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని బ్యాంకులను కోరిన ఆర్‌బీఐ, 2.5 బిలియన్ డాలర్ల వాటా విక్రయాన్ని నిలిపివేసిన తరువాత భారీగా పడిపోయిన షేర్లు

అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు సంబంధించిన వివరాలు తమ అవగాహన కోసం ఇవ్వాలని భారత సెంట్రల్‌ బ్యాంక్‌ స్థానిక బ్యాంకులను కోరినట్లు కేంద్రం ప్రభుత్వం, బ్యాంకింగ్‌ వర్గాలు గురువారం తెలిపాయి.అయితే ఈ వ్యాఖ్యలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే స్పందించలేదు.

RBI: ఆదానీ గ్రూపుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని బ్యాంకులను కోరిన ఆర్‌బీఐ, 2.5 బిలియన్ డాలర్ల వాటా విక్రయాన్ని నిలిపివేసిన తరువాత భారీగా పడిపోయిన షేర్లు
RBI representational image (Photo Credit- PTI)

అదానీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు సంబంధించిన వివరాలు తమ అవగాహన కోసం ఇవ్వాలని భారత సెంట్రల్‌ బ్యాంక్‌ స్థానిక బ్యాంకులను కోరినట్లు కేంద్రం ప్రభుత్వం, బ్యాంకింగ్‌ వర్గాలు గురువారం తెలిపాయి.అయితే ఈ వ్యాఖ్యలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే స్పందించలేదు. మీడియాతో మాట్లాడటానికి వారికి అధికారం లేనందున వివరాలు చెప్పడానికి నిరాకరించారు.వ్యాపారవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని ఆదాని గ్రూప్స్ గందరగోళ మార్కెట్ మధ్య $2.5 బిలియన్ల వాటా విక్రయాన్ని నిలిపివేసిన తరువాత, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలలోని షేర్లు గురువారం పడిపోయాయి.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

PM Modi on Illegal Indian Immigrants: అమెరికాలోని భారత అక్రమ వలసదారులపై ప్రధానమంత్రి మోదీ సంచలన ప్రకటన.. వారికి అమెరికాలో నివసించే హక్కు లేదని వెల్లడి, వెనక్కి తీసుకొస్తామని ప్రకటన

Asia Richest Families of 2025: ఆసియాలో సంపన్న కుటుంబాలివే.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ , టాప్ -10లో నాలుగు భారతీయ ఫ్యామిలీలు, పూర్తి వివరాలివే

India Beat England by 142 Runs: ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్, మూడో వన్డేలో 142 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం

Guillain-Barre Syndrome Syndrome: మహారాష్ట్రని వణికిస్తున్న జీబీఎస్ సిండ్రోమ్, ముంబైలో తొలి మరణం, రాష్ట్రంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గులియన్‌ బారే సిండ్రోమ్‌ లక్షణాలు ఇవే..

Share Us