RBI: ఆదానీ గ్రూపుకు సంబంధించి వివరాలు ఇవ్వాలని బ్యాంకులను కోరిన ఆర్బీఐ, 2.5 బిలియన్ డాలర్ల వాటా విక్రయాన్ని నిలిపివేసిన తరువాత భారీగా పడిపోయిన షేర్లు
అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించిన వివరాలు తమ అవగాహన కోసం ఇవ్వాలని భారత సెంట్రల్ బ్యాంక్ స్థానిక బ్యాంకులను కోరినట్లు కేంద్రం ప్రభుత్వం, బ్యాంకింగ్ వర్గాలు గురువారం తెలిపాయి.అయితే ఈ వ్యాఖ్యలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే స్పందించలేదు.
అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించిన వివరాలు తమ అవగాహన కోసం ఇవ్వాలని భారత సెంట్రల్ బ్యాంక్ స్థానిక బ్యాంకులను కోరినట్లు కేంద్రం ప్రభుత్వం, బ్యాంకింగ్ వర్గాలు గురువారం తెలిపాయి.అయితే ఈ వ్యాఖ్యలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెంటనే స్పందించలేదు. మీడియాతో మాట్లాడటానికి వారికి అధికారం లేనందున వివరాలు చెప్పడానికి నిరాకరించారు.వ్యాపారవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని ఆదాని గ్రూప్స్ గందరగోళ మార్కెట్ మధ్య $2.5 బిలియన్ల వాటా విక్రయాన్ని నిలిపివేసిన తరువాత, అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలలోని షేర్లు గురువారం పడిపోయాయి.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement