Sexual Harassment Allegations: బీజేపీ ఎంపీపై మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు(Wrestlers) ఢిల్లీలో ధర్నా చేస్తున్న సంగతి విదితమే.తాజాగా వీరంతా ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు(Wrestlers) ఢిల్లీలో ధర్నా చేస్తున్న సంగతి విదితమే.తాజాగా వీరంతా ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ ఆ పిటీషన్ను స్వీకరించింది. రెజ్లర్లు చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని, ఈ కేసును శుక్రవారం విచారించనున్నట్లు ధర్మాసనం తెలిపింది.ఈ కేసులో ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చినట్లు రెజ్లర్ల తరపున న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Advertisement
Advertisement
Advertisement