Road Accident Video: షాకింగ్ సీసీ పుటేజీ ఇదిగో, ఫుట్‌పాత్‌పై నడుస్తున్న విద్యార్థులపైకి దూసుకొచ్చిన కారు, యువకుడు మృతి, యువతికి తీవ్ర గాయాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఇద్దరు విద్యార్థులు పైకి కారు దూసుకొచ్చింది. కాలేజీ విద్యార్థులైన యువతి, యువకుడు గురువారం పటేల్ నగర్‌లోని ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. వేగంగా వచ్చిన కారు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది.

Speeding Car Runs Over Pedestrians on Footpath in Delhi’s Patel Nagar, 1 Dead Watch Video

దేశ రాజధాని ఢిల్లీలో ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఇద్దరు విద్యార్థులు పైకి కారు దూసుకొచ్చింది. కాలేజీ విద్యార్థులైన యువతి, యువకుడు గురువారం పటేల్ నగర్‌లోని ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్నారు. వేగంగా వచ్చిన కారు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న విద్యార్థుల మీదకు దూసుకెళ్లింది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. యువకుడు మరణించాడు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Liquor Sales By Street Vendors: హైదరాబాద్‌లో తోపుడు బండ్లపై మద్యం అమ్మకాలు, శేరిలింగంపల్లిలో పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు

KTR: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడాల్సిందే..యూజీసీ నిబంధనలపై కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వెల్లడి

KTR on Sarpanches Arrest: పెండింగ్ బిల్లులు అడిగితే అరెస్టులా? సిగ్గుచేటు అంటూ మండిపడ్డ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

HC on Vijay Mallya’s Plea: విజయ్ మాల్యా రుణ ఎగవేత కేసులో కీలక మలుపు, బ్యాంకులకు నోటీసులు జారీ చేసిన కర్ణాటక హైకోర్టు, చేసిన అప్పు కంటే ఎక్కువ మొత్తం రికవరీ చేశారని మాల్యా పిటిషన్

Share Now