Tamil Nadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రక్కు, ముగ్గురు మహిళలు మృతి, మరో ఏడుగురికి గాయాలు

తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుమంజోలై సమీపంలో రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ట్రక్కును ఢీకొంది. బస్సులో 47 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం శివగంగ ఆసుపత్రిలో చేర్పించామని శివగంగ డీసీ మధుసూధన్ రెడ్డి తెలిపారు.

Road Accident (Representational Image)

తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుమంజోలై సమీపంలో రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ట్రక్కును ఢీకొంది. బస్సులో 47 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం శివగంగ ఆసుపత్రిలో చేర్పించామని శివగంగ డీసీ మధుసూధన్ రెడ్డి తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement