Tamil Nadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రక్కు, ముగ్గురు మహిళలు మృతి, మరో ఏడుగురికి గాయాలు
తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుమంజోలై సమీపంలో రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ట్రక్కును ఢీకొంది. బస్సులో 47 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం శివగంగ ఆసుపత్రిలో చేర్పించామని శివగంగ డీసీ మధుసూధన్ రెడ్డి తెలిపారు.
తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుమంజోలై సమీపంలో రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ట్రక్కును ఢీకొంది. బస్సులో 47 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం శివగంగ ఆసుపత్రిలో చేర్పించామని శివగంగ డీసీ మధుసూధన్ రెడ్డి తెలిపారు.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement