Tamil Nadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ట్రక్కు, ముగ్గురు మహిళలు మృతి, మరో ఏడుగురికి గాయాలు

తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుమంజోలై సమీపంలో రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ట్రక్కును ఢీకొంది. బస్సులో 47 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం శివగంగ ఆసుపత్రిలో చేర్పించామని శివగంగ డీసీ మధుసూధన్ రెడ్డి తెలిపారు.

Road Accident (Representational Image)

తమిళనాడులోని శివగంగ జిల్లా తిరుమంజోలై సమీపంలో రాష్ట్ర రవాణా సంస్థ బస్సు ట్రక్కును ఢీకొంది. బస్సులో 47 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం శివగంగ ఆసుపత్రిలో చేర్పించామని శివగంగ డీసీ మధుసూధన్ రెడ్డి తెలిపారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement