Tamil Nadu Fire: తమిళనాడులో భారీ అగ్నిప్రమాదం, మోహన్ కుమారమంగళం ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు

తమిళనాడు సేలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వార్త సంస్థ ANI ప్రకారం ..సేలంలోని ప్రభుత్వ మోహన్ కుమారమంగళం ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఉన్నారోగులందరు భయాందోళనకు గురయ్యారు. తాజాగా ఆస్పత్రిలో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Representative image (Photo Credit: Pixabay)

తమిళనాడు సేలంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వార్త సంస్థ ANI ప్రకారం ..సేలంలోని మోహన్ కుమారమంగళం ప్రభుత్వ  ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో ఆసుపత్రిలో ఉన్నారోగులందరు భయాందోళనకు గురయ్యారు. తాజాగా ఆస్పత్రిలో మంటలు చెలరేగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటనపై సేలం కలెక్టర్ ఎస్ కార్మేగం మాట్లాడుతూ.. ఈ రోజు ఉదయం 8:47 గంటలకు మోహన్ కుమారమంగళం ప్రభుత్వ కళాశాల మరియు ఆసుపత్రిలోని ట్రామా ఐసీయూ మరియా ఆర్థో పోస్ట్-ఆపరేటివ్ వార్డు మొదటి అంతస్తు విభాగంలో విద్యుత్ సమస్యల కారణంగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.  ట్రామా, ఆర్థో వార్డులో ఉన్న రోగులందర్ని తరలించినట్లు తెలిపారు. మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Here's Video

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement