Goods Trains Collided: మధ్యప్రదేశ్లో రైలు ప్రమాదం, ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న గూడ్స్ ట్రైన్లు, ఇంజిన్లలో చెలరేగిన మంటలు
మధ్యప్రదేశ్లోని షాదోల్లో (Shahdol) రెండు రైళ్లు ఢీకొన్నాయి. సింగాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి (collision). దీంతో రెండు రైళ్ల ఇంజిన్లలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు ట్రైన్లలోని డ్రైవర్లు గాయపడ్డారు. మరో ఇద్దరు రైల్వే ఉద్యోగులు మంటల్లో (goods trains collided) చిక్కుకున్నారు.
Shahdol, April 19: మధ్యప్రదేశ్లోని షాదోల్లో (Shahdol) రెండు రైళ్లు ఢీకొన్నాయి. సింగాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి (collision). దీంతో రెండు రైళ్ల ఇంజిన్లలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు ట్రైన్లలోని డ్రైవర్లు గాయపడ్డారు. మరో ఇద్దరు రైల్వే ఉద్యోగులు మంటల్లో (goods trains collided) చిక్కుకున్నారు. ప్రమాదం ధాటికి రెండు ఇంజిన్లు ధ్వంసమయ్యాయి. దీంతో లోపల చిక్కుకున్నవారిని తీసుకువచ్చేందుకు రెస్క్యూటీం శ్రమిస్తున్నారు. ప్రమాదం కారణంగా బిలాస్పూర్- కత్నీ రూట్ లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement