Uttar Pradesh: గోడ మీద కమలం గుర్తుకు రంగు వేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, వీడియో ఇదిగో..
వీడియో ఇదిగో..
ఉత్తరప్రదేశ్: మెయిన్పురిలో లోక్సభ ఎన్నికల కోసం 'వాల్ రైటింగ్' కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్టీ 'కమలం' గుర్తుకు రంగులు వేశారు. వీడియో ఇదిగో..
Here's Video