Madhya Pradesh: రూ. 5 లక్షల కట్నం కోసం భర్త దారుణం, భార్యను బావిలో పడేసి వీడియో తీసి డబ్బులు పట్టుకురావాలంటూ బంధువులకు వీడియో పంపిన కసాయి

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌ట్నం కోసం డిమాండ్ చేస్తూ భార్య‌ను బావిలో వేలాడ‌దీసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీముచ్‌లో ఆగ‌స్ట్ 20న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాకేష్ కిర్ అనే వ్య‌క్తి త‌న భార్య ఉష‌ను బావిలో వేలాడ‌దీసి ఆ దృశ్యాల‌ను రికార్డు చేశాడు.

Madhya Pradesh man hangs wife in well, demands Rs 5 lakh dowry

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో క‌ట్నం కోసం డిమాండ్ చేస్తూ భార్య‌ను బావిలో వేలాడ‌దీసిన వ్య‌క్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నీముచ్‌లో ఆగ‌స్ట్ 20న ఈ ఘ‌ట‌న జ‌రిగింది. రాకేష్ కిర్ అనే వ్య‌క్తి త‌న భార్య ఉష‌ను బావిలో వేలాడ‌దీసి ఆ దృశ్యాల‌ను రికార్డు చేశాడు. ఆపై వీడియోను భార్య బంధువుల‌కు పంప‌డంతో వారు గ్రామ‌స్తుల‌ను సంప్ర‌దించి త‌మ కూతురును కాపాడాల‌ని కోరారు. స్ధానికులు ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో రాకేష్‌ను అరెస్ట్ చేశారు. రూ. 5 ల‌క్ష‌ల క‌ట్నం కోసం నిందితుడు ఈ దారుణానికి పాల్ప‌డ్డాడ‌ని పోలీసులు తెలిపారు.

Madhya Pradesh man hangs wife in well, demands Rs 5 lakh dowry

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement