మరికాసేపట్లో జాతినుద్దేశించి మోడీ ప్రసంగం
మరికాసేపట్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. కరోనా భయాల నేపథ్యంలో ఆయన కోవిడ్ నిబంధనల ఆంక్షలపై ప్రధాని ప్రసంగించే అవకాశముంది.
మరికాసేపట్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. కరోనా భయాల నేపథ్యంలో ఆయన కోవిడ్ నిబంధనల ఆంక్షలపై ప్రధాని ప్రసంగించే అవకాశముంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షలను విధించాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై ఆసక్తి నెలకొంది.
Advertisement
సంబంధిత వార్తలు
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
APAAR ID Card: అపార్ ఐడీ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి.. డీజీలాకర్ లేదా ఏబీసీ వెబ్ సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం
PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్
Telangana:మోడీ సానుభూతితో ఉంటే.. కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు.. ఆయన బాధెంటో అర్థం కావడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement