Four States Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో బీజేపీ లీడింగ్.. తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్.. చత్తీస్ గఢ్ లోనూ కాంగ్రెస్ దే హవా
తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల ఫలితాల్లో లీడ్స్ ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్ లో బీజేపీ 106, కాంగ్రెస్ 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, రాజస్థాన్ లో కాంగ్రెస్ 75, బీజేపీ 94 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
Hyderabad, Dec 3: తెలంగాణ (Telangana) సహా నాలుగు రాష్ట్రాల ఫలితాల్లో లీడ్స్ (Leads) ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్ (Madhyapradesh) లో బీజేపీ 106, కాంగ్రెస్ 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, రాజస్థాన్ లో కాంగ్రెస్ 75, బీజేపీ 94 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. చత్తీస్గఢ్ లో కాంగ్రెస్ 46, బీజేపీ 30, తెలంగాణ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ 58, బీఆర్ఎస్ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!
Advertisement
Advertisement
Advertisement