Telangana Governor Tamilisai: ఎన్నికల బరిలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఇంతకీ ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారంటే?
తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్ఛార్జి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం.
Hyderabad, Feb 6: తెలంగాణ గవర్నర్ (Telangana Governor), పుదుచ్చేరి ఇన్ఛార్జి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ (Tamilisai Soundararajan) తమిళనాట ఎన్నికల బరిలో నిలుస్తారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. తూత్తుకుడి లేక విరుదునగర్ నుంచి ఆమె పోటీ చేయనున్నారని తెలుస్తున్నది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్ కుమార్తె తమిళిసై సౌందరరాజన్. అయితే, ప్రస్తుతం తాను ఇన్ఛార్జి ఎల్జీగా ఉన్న పుదుచ్చేరిపైనే తమిళిసై గురిపెట్టినట్లు కూడా కొందరు అంటున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Raichur Road Accident: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మంత్రాలయ విద్యార్థులు మృతి, సంతాపం తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు, గవర్నర్ అబ్దుల్ నజీర్, అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ
Kambhampati Hari Babu: ఒడిశా గవర్నర్గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్గా వీకే సింగ్...5 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించిన కేంద్రం
Shaktikanta Das Retirement: ఆర్బీఐకి అత్యుతమ సేవలు అందించానని భావిస్తున్నా, పదవీవిరమణ తర్వాత మీడియాతో మాట్లాడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్
Eknath Shinde Resign: మహారాష్ట్ర సీఎం పదవికి ఏక్నాథ్ షిండే రాజీనామా, గవర్నర్కు రాజీనామా సమర్పించిన షిండే...సీఎం ఎవరన్నది ఇంకా సస్పెన్సే!
Advertisement
Advertisement
Advertisement