Narendra Modi: మోదీ పాలనకు 9 ఏండ్లు పూర్తి.. ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆకాంక్షలతోనే ప్రతీ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రధాని ట్వీట్
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పాలన సాగించి.. ఇవాళ్టికి (మే 30) 9 ఏళ్లు పూర్తవుతోంది. సుదీర్ఘ కాలం సేవలు అందించిన నాలుగో ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆకాంక్షలతోనే ప్రతీ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.
Newdelhi, May 30: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (Narendra Modi) పాలన సాగించి.. ఇవాళ్టికి (మే 30) 9 ఏళ్లు పూర్తవుతోంది. సుదీర్ఘ కాలం సేవలు అందించిన నాలుగో ప్రధానిగా (Fourth PM) మోదీ నిలిచారు. అంతేకాదు.. ఎక్కువకాలం పదవిలో ఉన్న తొలి కాంగ్రెసేతర ప్రధాని కూడా ఆయనే. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ (Tweet) చేశారు. ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆకాంక్షలతోనే ప్రతీ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. అభివృద్ది చెందిన దేశంగా భారత్ ను నిర్మించేందుకు మరింత కష్టపడనున్నట్టు తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
PM Kisan 20th Instalment: పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీ వచ్చేసింది! 20వ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లో పడేది అప్పడే
PM Modi: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధానమంత్రి మోదీ ట్వీట్.. శ్రమించిన కార్యకర్తలను చూసి గర్వపడుతున్నా అని ట్వీట్
Telangana:మోడీ సానుభూతితో ఉంటే.. కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు.. ఆయన బాధెంటో అర్థం కావడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement