Narendra Modi: మోదీ పాలనకు 9 ఏండ్లు పూర్తి.. ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆకాంక్షలతోనే ప్రతీ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రధాని ట్వీట్

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ పాలన సాగించి.. ఇవాళ్టికి (మే 30) 9 ఏళ్లు పూర్తవుతోంది. సుదీర్ఘ కాలం సేవలు అందించిన నాలుగో ప్రధానిగా మోదీ నిలిచారు. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ చేశారు. ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆకాంక్షలతోనే ప్రతీ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు.

PM Narendra Modi (Photo Credit: ANI)

Newdelhi, May 30: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (Narendra Modi) పాలన సాగించి.. ఇవాళ్టికి (మే 30) 9 ఏళ్లు పూర్తవుతోంది. సుదీర్ఘ కాలం సేవలు అందించిన నాలుగో ప్రధానిగా (Fourth PM) మోదీ నిలిచారు. అంతేకాదు.. ఎక్కువకాలం పదవిలో ఉన్న తొలి కాంగ్రెసేతర ప్రధాని కూడా ఆయనే. ఈ సందర్భంగా మోదీ ట్వీట్ (Tweet) చేశారు. ప్రజల జీవితాలను బాగుపరచాలన్న ఆకాంక్షలతోనే ప్రతీ నిర్ణయం తీసుకొన్నట్టు చెప్పారు. అభివృద్ది చెందిన దేశంగా భారత్ ను నిర్మించేందుకు మరింత కష్టపడనున్నట్టు తెలిపారు.

Twin Towers Near Secretariat: సచివాలయ సమీపంలో ట్విన్‌ టవర్స్‌.. అమరవీరుల స్థూపం ముందున్న స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహం.. సీఎం కేసీఆర్‌ నిర్ణయం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement