Ayodhya Deepotsav World Record: అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం.. 21 లక్షల దీప కాంతుల నడుమ మిరిమిట్లు గొలిపిన అయోధ్య నగరం.. ప్రపంచ రికార్డు (వీడియోలతో)
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో అంగరంగ వైభవంగా దీపోత్సవం జరిగింది. దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దీపోత్సవం నిర్వహించారు.
Ayodhya, Nov 12: ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని అయోధ్య (Ayodhya) నగరంలో అంగరంగ వైభవంగా దీపోత్సవం (Deepotsav) జరిగింది. దీపావళి (Diwali) పండుగ సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా దీపోత్సవం నిర్వహించారు. 21 లక్షల దీప కాంతుల నడుమ అయోధ్య నగరం మిరిమిట్లు గొలిపింది. ఇది ప్రపంచ రికార్డు. ఈ దీపోత్సవాన్ని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హారతి కార్యక్రమం ద్వారా ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న అయోధ్య రామ మందిరం దీపాల కాంతులతో మెరిసిపోయింది. లోపలివైపున దీప కాంతుల వెలుగులతో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకున్నది. దీపోత్సవం సందర్భంగా రామ మందిరం లోపలి వైపు దృశ్యాలను కింది వీడియోల్లో చూడవచ్చు.
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
IT Employees Suffer Overweight: హైదరాబాద్ భారతదేశానికి మధుమేహ రాజధానిగా మారుతోంది, AIG హాస్పిటల్ ఛైర్మెన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో
Champions Trophy 2025, AUS Vs ENG: ఛేజింగ్లో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా, 351 టార్గెట్ను మరో 15 బాల్స్ మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో చేధించిన కంగారులు
Telangana To Host Miss World Beauty Pageant: మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న హైదరాబాద్, మే 7 నుంచి ప్రారంభం కానున్న పోటీలు
Advertisement
Advertisement
Advertisement