Yoga Mahotsav: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ‘యోగా మహోత్సవ్’.. వీడియో ఇదిగో..
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (జూన్ 21) పురస్కరించుకొని 25 రోజుల కౌంట్ డౌన్తో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ‘యోగా మహోత్సవ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చారు. కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వీడియో ఇదిగో..
Hyderabad, May 27: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) (జూన్ 21) పురస్కరించుకొని 25 రోజుల కౌంట్ డౌన్తో (Countdown) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ‘యోగా మహోత్సవ్’ (Yoga Mahotsav) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వచ్చారు. కిషన్ రెడ్డి సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. వీడియో ఇదిగో..
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Baghpat ‘Laddu Mahotsav’ Tragedy: విషాదంగా మారిన బాగ్పత్ లడ్డూ మహోత్సవం, చెక్క వేదిక కూలి ఏడుగురు మృతి, 60 మందికి తీవ్ర గాయాలు
Teacher Refused to Hoist the Flag: నేను క్రిస్టియన్‌ను జాతీయ జెండా ఎగురవేయను, తమిళనాడులో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వింత వాదన, జీసస్‌కు తప్ప ఇంకెవరికీ నమస్కారం చేయనంటూ పంద్రాగస్టు వేడుకలకు డుమ్మా
Naval Fleet Review: విశాఖ సాగర తీరంలో ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించిన భారత నౌకాదళాలు
Kiren Rijiju on Missing Miram Taron: తప్పిపోయిన యువకుడిని అప్పగించేందుకు ఒప్పుకున్న చైనా, తేదీ, సమయం త్వరలో వెల్లడిస్తామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెణ్ రిజిజు ప్రకటన
Advertisement
Advertisement
Advertisement