TB Cases in India: భారత్‌ లోనే టీబీ కేసులు ఎక్కువ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి

గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో అత్యధికంగా భారత్‌ లోనే వెలుగుచూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దాదాపు 28.2 లక్షల కేసులు (27 శాతం) ఒక్క ఇండియాలోనే నమోదయ్యాయని, వీరిలో 3.42 లక్షల మంది మరణించారని వెల్లడించింది.

Representational Image (Photo Credit: PTI)

Newdelhi, Nov 11: గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నమోదైన టీబీ కేసుల్లో (TB Cases) అత్యధికంగా భారత్‌ లోనే (India) వెలుగుచూశాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization) తెలిపింది. దాదాపు 28.2 లక్షల కేసులు (27 శాతం) ఒక్క ఇండియాలోనే నమోదయ్యాయని, వీరిలో 3.42 లక్షల మంది మరణించారని వెల్లడించింది. భారత్‌ తర్వాత స్థానాల్లో ఇండోనేషియా (10%), చైనా (7.1%) ఫిలిప్పీన్స్‌ (7.0%), పాకిస్థాన్‌ (5.7%) ఉన్నాయని పేర్కొంది.

Traffic Alert in Hyderabad: నేడు సికింద్రాబాద్‌ కు ప్రధాని మోదీ.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు.. పూర్తి వివరాలు ఇదిగో!

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement