Char Dham Yatra 2023: తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం తలుపులు, ఓం జై జగదీష్ హరే అంటూ బ్యాండ్ మ్యూజిక్ ప్లే చేసిన ITBP జవాన్లు, వీడియో ఇదిగో..
ఈరోజు (ఏప్రిల్ 27) ఉదయం 7.10 గంటలకు యాత్రికుల కోసం బద్రీనాథ్ టెంపుల్ తలుపులు తెరవబడ్డాయి. వేద శ్లోకాల (స్తోత్రాలు) మంత్రోచ్ఛారణల మధ్య ఉత్తరాఖండ్లోని చార్ ధామ్ గుడులు తెరిచారు.
ITBP Band Playing 'Om Jai Jagdish harey' at Badrinath Temple: ఈరోజు (ఏప్రిల్ 27) ఉదయం 7.10 గంటలకు యాత్రికుల కోసం బద్రీనాథ్ టెంపుల్ తలుపులు తెరవబడ్డాయి. వేద శ్లోకాల (స్తోత్రాలు) మంత్రోచ్ఛారణల మధ్య ఉత్తరాఖండ్లోని చార్ ధామ్ గుడులు తెరిచారు. విష్ణుమూర్తి ఆలయాన్ని 15 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ఆర్మీ బ్యాండ్ శ్రావ్యమైన రాగాలు, భక్తుల జై బద్రీ విశాల్ నినాదాల మధ్య బద్రీనాథ్ గుడి తలుపులు తెరుచుకున్నాయి. బద్రీనాథ్ ఆలయంలో ITBP బ్యాండ్ 'ఓం జై జగదీష్ హరే' అంటూ మ్యూజిక్ ప్లే చేసింది.
Heres' Videos
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Amarnath Yatra 2025 Dates: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు
CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, వివరాలివే
Advertisement
Advertisement
Advertisement