MP Accident: మధ్యప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 14 మంది మృతి.. 21 మందికి గాయాలు

మధ్యప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిండోరి జిల్లా బద్జహార్‌ ఘాట్‌ వద్ద ప్రయాణికులతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడిండి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.

Madhyapradesh Accident (Credits: X)

Bhopal, Feb 29: మధ్యప్రదేశ్‌ (Madhyapradesh) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. దిండోరి జిల్లా బద్జహార్‌ ఘాట్‌ వద్ద ప్రయాణికులతో వెళుతున్న ట్రక్కు బోల్తా పడిండి. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. 21 మంది గాయపడ్డారు.  క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంపై మధ్యప్రదేశ్‌ సీఎం మోహన్‌ యాదవ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

YSRCP 8th List: ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ సీట్ల అభ్యర్థులతో 8వ జాబితా విడుదల

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement