Vande Bharat Accident Again: వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరో ప్రమాదం.. పశువులు అడ్డురావడంతో దెబ్బతిన్న ముందరి భాగం.. 12 నిముషాలు రైలు నిలిపివేత.. 2 నెలల్లో నాలుగో ప్రమాదమిది..
ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు బాలారిష్టాలు తప్పడం లేదు. ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలోనే నాలుగో ప్రమాదం జరిగింది. గుజరాత్ లో గాంధీనగర్-ముంభై మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రెయిన్ ట్రాక్ పై పశువులు అడ్డు రావడంతో రైలు ముందటి భాగం దెబ్బతింది. దీంతో 12 నిమిషాలపాటు రైలును నిలిపేశారు.
Gandhinagar Dec 2: ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైళ్లకు బాలారిష్టాలు తప్పడం లేదు. ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలోనే (With in Two Months of Span) నాలుగో ప్రమాదం (Fourth Accident) జరిగింది. గుజరాత్ లో (Gujarat) గాంధీనగర్-ముంభై మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రెయిన్ ట్రాక్ పై పశువులు (Cattle) అడ్డు రావడంతో రైలు ముందటి భాగం దెబ్బతింది. దీంతో 12 నిమిషాలపాటు రైలును నిలిపేశారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement