Vande Bharat Accident Again: వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు మరో ప్రమాదం.. పశువులు అడ్డురావడంతో దెబ్బతిన్న ముందరి భాగం.. 12 నిముషాలు రైలు నిలిపివేత.. 2 నెలల్లో నాలుగో ప్రమాదమిది..

ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు బాలారిష్టాలు తప్పడం లేదు. ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలోనే నాలుగో ప్రమాదం జరిగింది. గుజరాత్ లో గాంధీనగర్-ముంభై మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రెయిన్ ట్రాక్ పై పశువులు అడ్డు రావడంతో రైలు ముందటి భాగం దెబ్బతింది. దీంతో 12 నిమిషాలపాటు రైలును నిలిపేశారు.

Vande Bharat (Credits: Twitter)

Gandhinagar Dec 2: ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ (Vande Bharat Express) రైళ్లకు బాలారిష్టాలు తప్పడం లేదు. ప్రారంభించిన రెండు నెలల వ్యవధిలోనే (With in Two Months of Span) నాలుగో ప్రమాదం (Fourth Accident) జరిగింది. గుజరాత్ లో (Gujarat) గాంధీనగర్-ముంభై మధ్య నడుస్తున్న వందే భారత్ ట్రెయిన్ ట్రాక్ పై పశువులు (Cattle) అడ్డు రావడంతో రైలు ముందటి భాగం దెబ్బతింది. దీంతో 12 నిమిషాలపాటు రైలును నిలిపేశారు.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement