Viral Video: రిపోర్టింగ్ చేస్తూ నదిలో పడిపోయిన రిపోర్టర్.. తృటిలో తప్పిన ప్రమాదం.. వైరల్ వీడియో

అస్సాంలో వరద బీభత్సం కొనసాగుతున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలను రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టుకు అనుకోని ప్రమాదం ఎదురైంది.

Newdelhi, July 13: అస్సాంలో (Assam) వరద బీభత్సం (Floods) కొనసాగుతున్నది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల సమస్యలను రిపోర్ట్ చేసేందుకు వెళ్లిన ఓ జర్నలిస్టుకు అనుకోని ప్రమాదం ఎదురైంది. నది పక్కన నిల్చొని ప్రజలతో మాట్లాడుతుండగా ఆయన ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. అయితే, అక్కడే ఉన్న కొందరు ఎంతో కష్టపడి ఆయన్ని బయటకు లాగడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

హైదరాబాద్‌ లో సాఫ్ట్‌ వేర్ సంస్థ సీఈఓను కిడ్నాప్ చేసిన కన్సల్టెన్సీ సిబ్బంది.. 5 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement