Australia’s Squad for ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా, పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో జట్టు ఇదే..
ఎనిమిది దేశాలు పాల్గొనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగనుంది. దీనికోసం ఇప్పటికే కొన్ని దేశాలు జట్లను ప్రకటించాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే తమ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఎనిమిది దేశాలు పాల్గొనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరగనుంది. దీనికోసం ఇప్పటికే కొన్ని దేశాలు జట్లను ప్రకటించాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే తమ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసి రికార్డు సృష్టించిన మహిళల జట్టు
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), నాథన్ ఎల్లిస్, ఆరోన్ హార్డీ, జోష్ హేజిల్వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మార్నస్ లబుషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, ఆడం జంపా, మార్కస్ స్టొయినిస్, మిచెల్ స్టార్క్.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా
Tags
Aaron Hardie
Adam Zampa
Alex Carey
Australia
Australia National Cricket Team
Champions Trophy 2025
Cricket Australia
Glenn Maxwell
ICC
ICC Champions Trophy
ICC Champions Trophy 2025
Josh Hazlewood
Josh Inglis
Marcus Stoinis
Marnus Labuschagne
Matt Short
Mitchell Marsh
Mitchell Starc
Nathan Ellis
Pat Cummins
Steve Smith
Travis Head
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025
ఐసీసీ ఛాంపియన్స్
ఆస్ట్రేలియా జట్టు
ఆస్ట్రేలియా టీం
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Lathi Charge On Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీ ఛార్జ్.. హైదరాబాద్ లో ఘటన.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement