Karnataka Egg Row: బ్రాహ్మణ బాలికకు స్కూల్లో బలవంతంగా కోడిగుడ్లు తినిపించిన టీచర్‌.. విద్యాశాఖకు తండ్రి ఫిర్యాదు.. కర్ణాటకలోని శివమొగ్గ ప్రభుత్వ పాఠశాలలో ఘటన

ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న తన కూతురికి ఓ టీచర్ బలవంతంగా కోడిగుడ్లు తినిపించారంటూ బాలిక తండ్రి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Representational Image (Photo Credits: Unsplash.com)

Newdelhi, Nov 24: ప్రభుత్వ పాఠశాలలో (Government School) 2వ తరగతి చదువుతున్న తన కూతురికి (Girl Child) ఓ టీచర్ బలవంతంగా కోడిగుడ్లు (Eggs) తినిపించారంటూ బాలిక తండ్రి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని శివమొగ్గలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.  కోడిగుడ్లు తిన్నాక తన కూతురు అస్వస్థతకు గురైందని తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, బాలిక తండ్రి ఆరోపణల్ని స్కూల్ ఉపాధ్యాయులు కొట్టిపారేశారు. పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి మాత్రమే ప్రేరేపించామని తెలిపారు. కాగా బాధితురాలు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన వారుగా సమాచారం.

Chicken Rate Down: హైదరాబాద్ లో భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. గత 20 రోజుల్లో 22 శాతం తగ్గిన చికెన్ ధరలు.. కార్తీక మాసం, అయ్యప్ప దీక్ష నేపథ్యంలో తగ్గిన అమ్మకాలు

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement