Bus-Truck Accident At Shirdi: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తుల మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షిర్దీకి భక్తులతో వెళ్తున్న బస్సును ఓ లారీ డీకొట్టింది. సిన్నర్ సిటీ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించగా.. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Accident (Photo-Wikimedia Commons)

Mumbai, Jan 13: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షిర్దీకి భక్తులతో వెళ్తున్న బస్సును ఓ లారీ డీకొట్టింది. సిన్నర్ సిటీ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించగా.. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ లో పట్టపగలే చైన్ స్నాచర్ దారుణం.. మహిళ మెడలో గొలుసు తస్కరణ..

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement