Bus-Truck Accident At Shirdi: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది భక్తుల మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షిర్దీకి భక్తులతో వెళ్తున్న బస్సును ఓ లారీ డీకొట్టింది. సిన్నర్ సిటీ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించగా.. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Accident (Photo-Wikimedia Commons)

Mumbai, Jan 13: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షిర్దీకి భక్తులతో వెళ్తున్న బస్సును ఓ లారీ డీకొట్టింది. సిన్నర్ సిటీ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 10 మంది మరణించగా.. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ లో పట్టపగలే చైన్ స్నాచర్ దారుణం.. మహిళ మెడలో గొలుసు తస్కరణ..

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement