Secunderabad Clock Tower Stopped: గత ఐదు రోజులుగా తిరగని చరిత్రాత్మక సికింద్రాబాద్‌ క్లాక్‌ టవర్‌.. పట్టించుకోని అధికారులు.. స్థానికులు గరం

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో ఉన్న చరిత్రాత్మక క్లాక్‌ టవర్‌ తిరగడం ఆగిపోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్‌ గడియారంలో టైమ్‌ ఆగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) సిబ్బంది పట్టించుకోవడం లేదు.

Secunderabad Clock Tower (Credits: X)

Secunderabad, Jan 28: సికింద్రాబాద్‌ (Secunderabad) రైల్వే స్టేషన్‌ కు (Railway Station) వెళ్లే దారిలో ఉన్న చరిత్రాత్మక క్లాక్‌ టవర్‌ (Clock Tower) తిరగడం ఆగిపోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్‌ గడియారంలో టైమ్‌ ఆగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే తాము సోమవారం క్లాక్‌ ను రిపేర్‌ చేస్తామని జీహెచ్‌ఎంసీ సిబ్బంది చెబుతున్నారు.

Ration Card e-KYC Date Extended: రేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్.. ఈ-కేవైసీ గడువు పొడిగింపు.. ఫిబ్రవరి నెలాఖరు వరకు గడువు పెంపు.. చాలా రాష్ట్రాల్లో ఈ-కేవైసీ ధ్రువీకరణ పూర్తికాకపోవడమే కారణం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement