Secunderabad Clock Tower Stopped: గత ఐదు రోజులుగా తిరగని చరిత్రాత్మక సికింద్రాబాద్ క్లాక్ టవర్.. పట్టించుకోని అధికారులు.. స్థానికులు గరం
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే దారిలో ఉన్న చరిత్రాత్మక క్లాక్ టవర్ తిరగడం ఆగిపోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్ గడియారంలో టైమ్ ఆగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) సిబ్బంది పట్టించుకోవడం లేదు.
Secunderabad, Jan 28: సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్ కు (Railway Station) వెళ్లే దారిలో ఉన్న చరిత్రాత్మక క్లాక్ టవర్ (Clock Tower) తిరగడం ఆగిపోయింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ హిస్టారికల్ గడియారంలో టైమ్ ఆగిపోయి ఐదు రోజులు గడుస్తున్నా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) సిబ్బంది పట్టించుకోవడం లేదు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే తాము సోమవారం క్లాక్ ను రిపేర్ చేస్తామని జీహెచ్ఎంసీ సిబ్బంది చెబుతున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Hyderabad Metro Rail: వీడియోలు ఇవిగో, హైదరాబాద్లో ఎక్కడికక్కడే ఆగిపోయిన మెట్రో రైళ్లు, సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపిన అధికారులు
Delhi Air Pollution: ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీం చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు, మార్నింగ్ వాక్కు వెళ్లడం మానేశానని, కాలుష్యం ఆందోళనకరంగా మారుతుందని వెల్లడి
World’s Tallest Bamboo Tower: ఈఫిల్ టవర్ స్ఫూర్తితో ప్రపంచంలోనే ఎత్తయిన వెదురు టవర్.. ఛత్తీస్ గఢ్ లో నిర్మాణం
Is Putin Seeking Immortality? మరణించకుండా ఉండేందుకు మందు తయారు చేసే పనిలో పుతిన్, అమరత్వాన్ని ప్రసాదించే ఔషధాన్ని అభివృద్ది చేయాలని ఆ దేశ శాస్త్రవేత్తలకు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement