Neeraj Chopra: నీర‌జ్ చోప్రా విగ్ర‌హంలోని ఈటె చోరీ.. వీడియో

ఒలింపిక్స్‌ లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్ విభాగంలో భారత్‌ కు తొలి బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా విగ్ర‌హానికి అవ‌మానం జ‌రిగింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని మీర‌ట్‌ లో నీరజ్‌ గౌరవార్థం నిర్మించిన కాంస్య విగ్రహం చేతుల్లోని జావెలిన్‌ (ఈటె) మంగ‌ళ‌వారం రాత్రి చోరీ గురైంది.

Credits: X

Newdelhi, Sep 6: ఒలింపిక్స్‌ లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్ విభాగంలో భారత్‌ కు తొలి బంగారు పతకం సాధించిన నీరజ్‌ చోప్రా (Neeraj Chopra) విగ్ర‌హానికి అవ‌మానం జ‌రిగింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లోని మీర‌ట్‌ లో (Meerut) నీరజ్‌ గౌరవార్థం నిర్మించిన కాంస్య విగ్రహం చేతుల్లోని జావెలిన్‌ (ఈటె) (Javelin) మంగ‌ళ‌వారం రాత్రి చోరీ (Stolen) గురైంది. స్పోర్ట్స్ సిటీలో ఏర్పాటు చేసిన నీర‌జ్ విగ్రహంలో జావెలిన్ మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి క‌నిపించ‌డం లేదు. నిత్యం ర‌ద్దీగా ఉండే మార్కెట్ మధ్యలో ఉన్న విగ్రహంలోని ఈటెను దొంగ‌లు ఎత్తుకుపోవ‌డంపై విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు.

Heavy Rains in Telangana: తెలంగాణవ్యాప్తంగా మ‌రో ఐదు రోజులు కుండపోత‌.. రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement