Neeraj Chopra: నీరజ్ చోప్రా విగ్రహంలోని ఈటె చోరీ.. వీడియో
ఒలింపిక్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ కు తొలి బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా విగ్రహానికి అవమానం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నీరజ్ గౌరవార్థం నిర్మించిన కాంస్య విగ్రహం చేతుల్లోని జావెలిన్ (ఈటె) మంగళవారం రాత్రి చోరీ గురైంది.
Newdelhi, Sep 6: ఒలింపిక్స్ లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్ కు తొలి బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా (Neeraj Chopra) విగ్రహానికి అవమానం జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో (Meerut) నీరజ్ గౌరవార్థం నిర్మించిన కాంస్య విగ్రహం చేతుల్లోని జావెలిన్ (ఈటె) (Javelin) మంగళవారం రాత్రి చోరీ (Stolen) గురైంది. స్పోర్ట్స్ సిటీలో ఏర్పాటు చేసిన నీరజ్ విగ్రహంలో జావెలిన్ మంగళవారం ఉదయం నుంచి కనిపించడం లేదు. నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ మధ్యలో ఉన్న విగ్రహంలోని ఈటెను దొంగలు ఎత్తుకుపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Priyanka Chopra Visits Chilkur Balaji Temple: వీడియో ఇదిగో, కొత్త ఛాప్టర్ మొదలైంది అంటూ ప్రియాంక చోప్రా పోస్ట్, చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రముఖ నటి
Neeraj Chopra Wedding Photos: డబుల్ ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా పెళ్లి.. వైరల్ గా మారిన ఫోటోలు ఇవిగో..!
IIFA Awards 2024 Winners List: ఉత్తమ నటీనటులుగా షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, ఉత్తమ చిత్రంగా ఎన్నికైన రణబీర్ కపూర్..యానిమల్
Neeraj Chopra: విరిగిన చెయ్యితోనే ఫైనల్స్ బరిలో నీరజ్ చోప్రా, సెంటీమీటర్ దూరంతో పతకం మిస్, వైరల్ అవుతున్న ఫోటోలు
Advertisement
Advertisement
Advertisement