Madhya Pradesh Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 15 మంది మృతి.. 25 మందికి తీవ్రగాయాలు

మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్‌ సమీపంలో 20 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, మరో 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Bus Accident (Credits: Twitter)

Bhopal, May 9: మధ్యప్రదేశ్‌లో (Madhya Pradesh) ఘోర ప్రమాదం (Accident) జరిగింది. ఖర్గోన్‌ (Khargone) సమీపంలో  20 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు (Private Bus) నదిలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా, మరో 25 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

After Divorce, Woman asks Refund From Photographer: నాలుగేండ్ల తర్వాత విడాకులు.. పెళ్లి ఫోటోలు వెనక్కి తీసుకొని డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఫోటోగ్రాఫర్ కు యువతి మెసేజ్.. ఆ తర్వాత?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement