Maharastra Murder: సిగరెట్లు తాగుతున్న యువతులను చూసిన యువకుడి దారుణ హత్య.. మహారాష్ట్రలో ఘోరం
మహారాష్ట్రలో శనివారం దారుణం జరిగింది. నాగ్ పూర్ లోని ఓ పాన్ షాపు వద్ద శనివారం రాత్రి ఇద్దరు యువతులు జయశ్రీ, సవిత సిగరెట్లు కాల్చుతున్నారు.
Nagpur, Apr 9: మహారాష్ట్రలో (Maharastra) శనివారం దారుణం జరిగింది. నాగ్ పూర్ (Nagpur) లోని ఓ పాన్ షాపు వద్ద శనివారం రాత్రి ఇద్దరు యువతులు జయశ్రీ, సవిత సిగరెట్లు కాల్చుతున్నారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన రంజిత్ రాథోడ్ (28) అనే వ్యక్తి ఆ యువతులవైపు తదేకంగా చూశాడు. దీంతో ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఇంతలో ఈ యువతుల్లో ఒకరు తన మిత్రుడు ఆకాశ్ కు ఫోన్ చేసి, తక్షణమే రావాలని చెప్పింది. వెంటనే ఆకాశ్ మరికొందరితో కలిసి అక్కడికి వచ్చారు. రాథోడ్ ను కత్తితో అనేకసార్లు పొడిచారు. దీంతో అతను మరణించాడు. జయశ్రీ, సవిత, ఆకాశ్లను పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement
సంబంధిత వార్తలు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Viveka Murder Case: జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదే పదే చెప్పా, వాచ్మెన్ రంగన్న మృతిపై అనుమానాలున్నాయంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Viveka Murder Case: వివేకా హత్య కేసు, ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ కీలక ప్రకటన, వీడియో ఇదిగో..
Advertisement
Advertisement
Advertisement