Maharashtra: ఎంత దారుణం.. నిద్రపోతున్న మహిళను రైలుకింద తోసేసి.. పిల్లలను ఎత్తుకెళ్ళిన దుండగుడు..

రైల్వే స్టేషన్ లో పిల్లలతో నిద్రపోతున్న మహిళను లేపిన ఓ దుండగుడు.. ఆమెను రైలు కింద తోసేశాడు. అనంతరం, పిల్లలను బలవంతంగా ఎత్తుకెళ్ళాడు. ఈ దారుణ ఘటన ముంభైలో జరిగింది.

రైల్వే స్టేషన్ లో పిల్లలతో నిద్రపోతున్న మహిళను లేపిన ఓ దుండగుడు.. ఆమెను రైలు కింద తోసేశాడు. అనంతరం, పిల్లలను బలవంతంగా ఎత్తుకెళ్ళాడు. ఈ దారుణ ఘటన ముంభైలో జరిగింది. సీసీటీవీ ఫుటేజీను పరిశీలిస్తున్న పోలీసులు.. దర్యాప్తు మొదలుపెట్టారు. నిందితుడు పట్టుబడ్డాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement