Vande Bharat Express: విశాఖ-సికింద్రాబాద్ రూట్‌ లో రెండో వందేభారత్ రైలును వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని నరేంద్రమోదీ

విశాఖపట్టణం-సికింద్రాబాద్ మార్గంలో రెండో వందేభారత్ రైలును ప్రధాని మోదీ కాసేపటి క్రితం ప్రారంభించారు.

Vande Bharat Express (Photo-PTI)

Hyderabad, Mar 12: విశాఖపట్టణం-సికింద్రాబాద్ (Visakhapatnam-Secunderabad) మార్గంలో రెండో వందేభారత్ రైలును (Vande Bharat Express) ప్రధాని మోదీ కాసేపటి క్రితం ప్రారంభించారు. అహ్మదాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈమేరకు రైలును జెండా ఊపి ప్రారంభించారు.  అలాగే, కలబురిగి-బెంగళూరు వందేభారత్ రైలు, కొల్లాం-తిరుపతి మధ్య మెయిల్ ఎక్స్‌ ప్రెస్ ను కూడా మోదీ వర్చువల్‌ గా ప్రారంభించారు.

Golden Hour: రోడ్డు ప్రమాద బాధితులకు భారీ ఉపశమనం.. బాధితులకు ఉచితంగా వైద్యం.. రూ.1.5 లక్షలు లేదా వారం పాటు నగదు రహిత చికిత్స.. ‘గోల్టెన్‌ అవర్‌’ పేరిట కేంద్రం కొత్త పథకం

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement