Rajasthan: పట్టపగలే పండ్ల వ్యాపారిపై ఆరుగురు యువకులు కాల్పులు, తృటిలో తప్పించుకున్న వ్యాపారి కైలాష్ మీనా, రాజస్తాన్ కోట జిల్లా మార్కెట్లో ఘటన, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపిన పోలీసులు
రాజస్తాన్ కోట జిల్లా మార్కెట్లో పట్టపగలే బైక్పై వచ్చిన దుండగులు తుపాకులతో పండ్ల వ్యాపారి కైలాష్ మీనాపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పండ్ల వ్యాపారి తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన 38 సెకన్ల వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో వెలుగులోకి వచ్చింది.
రాజస్తాన్ కోట జిల్లా మార్కెట్లో పట్టపగలే బైక్పై వచ్చిన దుండగులు తుపాకులతో పండ్ల వ్యాపారి కైలాష్ మీనాపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో పండ్ల వ్యాపారి తృటిలో తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన 38 సెకన్ల వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలో ముగ్గురు వ్యక్తులు అక్కడున్న మిగతా షాపుల యజమానులకు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుండగా.. ఒక వ్యక్తి మాత్రం తుపాకీతో కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యారు.
మీనా ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Advertisement
సంబంధిత వార్తలు
Bullets In Baby Diaper: బేబీ డైపర్‌లో 17 బుల్లెట్‌లు దాచి అక్రమ రవాణా, న్యూయార్క్ విమానాశ్రయంలో పట్టుబడ్డ నిందితుడు
Nick Cordero Dead: కరోనాతో హాలీవుడ్ న‌టుడు మృతి, కోవిడ్-19తో పోరాడి ఓడిన నిక్ కార్డెరో, బుల్లెట్స్ ఓవ‌ర్ బ్రాడ్‌వే చిత్రానికి సంగీతంలో ఉత్తమ నటుడిగా టోనీ అవార్డు అందుకున్న కెనడా సూపర్ స్టార్
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Advertisement
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Sircilla Horror: సిరిసిల్ల జిల్లాలో ఘోరం.. లిఫ్ట్ రాకముందే తెరచుకున్న లిఫ్డ్ డోర్.. గమనించకుండా మూడో అంతస్తు పైనుంచి పడి కమాండెంట్ మృతి (వీడియో)
Advertisement
Advertisement
Advertisement