UP Shocking: జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడి బల్లిని మింగేసిన నిందితుడు.. ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసిన ఘటన.. అసలేం జరిగిందంటే??
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్లో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న మహేశ్ అనే యువకుడు జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏకంగా బల్లిని మింగేశాడు.
Newdelhi, July 11: ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని కాన్పూర్లో (Kanpur) వింత ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారం కేసులో (Rape Case) నిందితుడిగా ఉన్న మహేశ్ అనే యువకుడు జైలుకు (Jail) వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఏకంగా బల్లిని (Lizard) మింగేశాడు. ఇటీవల పోలీసులు అతడిని కోర్టులో హాజరపరిచారు. త్వరలో జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో అతడు పోలిస్ స్టేషన్ లో ఉండగానే బల్లిని మింగేశాడు. దీంతో, పోలీసుల అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement