Viral Video: 300 మంది ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్ లో మంటలు.. వీడియో వైరల్

విమానం టేకాఫ్ తీసుకుంటుండగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. థాయిల్యాండ్ లోని ఫుకెట్ విమానాశ్రయంలో జరిగిందీ ఘటన.

Credits: Twitter Video Grab

Newdelhi, Feb 6: విమానం (plane) టేకాఫ్ (Takeoff) తీసుకుంటుండగా ఇంజిన్ (Engine) లో మంటలు చెలరేగాయి. థాయిల్యాండ్ లోని ఫుకెట్ (Phuket) విమానాశ్రయంలో జరిగిందీ ఘటన. ఘటనకు కారణమైన విమానం రష్యాలోని అజుర్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 767 300ఈఆర్ విమానం అని, ప్రమాద సమయంలో ఫ్లైట్ లో 300 ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నట్టు సమాచారం. ప్రమాదాన్ని వెంటనే గుర్తించిన విమానాశ్రయ అధికారులు విమానాన్ని నిలిపేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

టర్కీ భూకంప బాధితుల సహాయానికి ఎన్డీఆర్ఎఫ్.. 4 వేలు దాటిన మృతుల సంఖ్య

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement