Jawan From Telangana Dies in Assam: అస్సాంలో తెలంగాణకు చెందిన ఆర్మీ జవాన్ కన్నుమూత.. కారణం ఏమిటంటే?

నల్గొండ జిల్లాలోని అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈరటి మహేష్ (24) ఏడాదిన్నరగా అస్సాంలో ఆర్మీ జవాన్‌ గా విధులు నిర్వహిస్తున్నారు.

Jawan From Telangana Dies in Assam

Newdelhi, July 26: అస్సాంలో (Assam) తెలంగాణకు (Telangana) చెందిన ఆర్మీ జవాన్ (Army Jawan) కన్నుమూశారు. నల్గొండ జిల్లాలోని అనుముల మండలం మదారిగూడెంకు చెందిన ఈరటి మహేష్ (24) ఏడాదిన్నరగా అస్సాంలో ఆర్మీ జవాన్‌ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల వాతావరణం సరిగ్గా లేకపోవడంతో అనారోగ్యానికి గురైన మహేష్.. చికిత్స పొందుతూ రాత్రి కన్నుమూశారు. అస్సాం ప్రభుత్వం మహేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తుంది. చిన్న వయసులో మహేష్ మృతి చెందడంతో మదారిగూడెంలో విషాదచాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

బెంగళూరులో నడిరోడ్డుపై రెచ్చిపోయిన పోకిరీలు.. కారును తన్నుతూ హల్ చల్ (వీడియో వైరల్)



సంబంధిత వార్తలు

Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం, సెప్టెంబర్ 17న అసలేం జరిగింది ? హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా..

Traffic Advisory: హైదరాబాద్‌లో నిమజ్జనాలు, రేపు నగరంలో 64 ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్‌, వాహనాల మళ్లింపు రూట్లు ఇవిగో, 25 వేల మంది పోలీసులతో బందోబస్తు

Liquor Shops Bandh in Hyderabad: మందుబాబులకు అలర్ట్, హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి వైన్స్ బంద్, వినాయక నిమజ్జనం సందర్భంగా అన్ని వైన్స్ బంద్ చేయాలని ఆదేశించిన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

Rajiv Gandhi Statue War: రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించే మగాడెవడో రండి, బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్, తెలంగాణ తల్లిని మళ్లీ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ ప్రకటన