KTR Viral Video: సాధారణ పౌరుడిలా పాతబస్తీలోని షాదాబ్ హోటల్‌ కు వెళ్లి బిర్యానీ ఆర్డర్ చేసిన కేటీఆర్.. గుర్తుపట్టి షాకైన జనం.. ఆ తర్వాత ఏమైంది?? వీడియో ఇదిగో..

ఇటీవల నిలోఫర్ కేఫ్‌ లో సందడి చేసిన కేటీఆర్.. గతరాత్రి షాబాద్ హోటల్‌కి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు.

KTR at Shabad Hotel (Credits: X)

Hyderabad, Nov 18: తెలంగాణలో (Telangana) మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న వేళ మంత్రి కేటీఆర్ (KTR) వీలైనంతగా జనంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల నిలోఫర్ కేఫ్‌ లో సందడి చేసిన కేటీఆర్.. గతరాత్రి షాబాద్ హోటల్‌ కి (Shabad Hotel) వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాతబస్తీలోని మదీనా చౌరస్తా వద్దకు ఎలాంటి ప్రొటోకాల్ లేకుండా సాధారణ పౌరుడిలా వచ్చి బిర్యానీ ఆర్డర్ ఇచ్చారు. తొలుత ఎవరూ ఆయనను గుర్తుపట్టలేదు. ఆ తర్వాత తమతో ఉన్నది మంత్రి కేటీఆర్ గుర్తించి అవాక్కయ్యారు. ఆ వెంటనే హోటల్‌ సందడిగా మారిపోయింది. ఆయనను చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు అక్కడున్న వారు ఎగబడ్డారు. మంత్రి అనంతరం అక్కడి నుంచి మొజంజాహి మార్కెట్‌కు వెళ్లి ఐస్‌క్రీం రుచి చూశారు.

ICC Cricket World Cup 2023 Final Ceremony Date, Time and Venue: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ కు మోదీ, ధోనీ.. స్పెషల్‌ అట్రాక్షన్‌ గా వాయుసేన విన్యాసాలు.. ఇంకా ఎన్నెన్నో విశేషాలు



సంబంధిత వార్తలు

Jagan Meeting With YSRCP Leaders: 16 నెలల జైలు జీవితంపై జగన్ సంచలన వ్యాఖ్యలు, కేసులు పెట్టడం మినహా వీళ్లు ఏమీ చేయలేరంటూ కూటమి ప్రభుత్వంపై సెటైర్

Hyderabad Metro Second Phase: ఫ్యూచ‌ర్ సిటీ వ‌ర‌కు హైద‌రాబాద్ మెట్రో, రెండో ద‌శ డీపీఆర్ లో కీల‌క మార్పులు, ఎయిర్ పోర్టు నుంచి స్కిల్ సిటీ వ‌ర‌కు 40 కి.మీ మేర మెట్రో

Andhra Pradesh: చంద్రబాబుపై ప్రేమతో ఓట్లు వేయలేదు, జగన్‌పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే ఓట్లు పడ్డాయి, చంద్రబాబు విజయంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

Anura Kumara Dissanayake: శ్రీలంక అధ్యక్షుడిగా తొలిసారిగా లెఫ్ట్ పార్టీ నేత, ప్రమాణ స్వీకారం చేసిన వామపక్ష నాయకుడు అనుర దిస్సనాయకే, శుభాకాంక్షలు తెలిపిన భారత ప్రధాని మోదీ