UP Horror: ఆగ్రాలో ఘోరం.. తాజ్ మహల్ చూడటానికి వచ్చిన యాత్రికుడిపై భక్తుల దాడి.. కర్రలు, రాడ్లతో చితకబాదిన వైనం.. క్షమించమని అడిగినా పట్టించుకోని దైన్యం.. అసలు యాత్రికుడి తప్పేంటి? ఇంటర్నెట్ ను కుదిపేస్తున్న వైరల్ వీడియో..
యూపీలోని ఆగ్రాలో ఘోరం జరిగింది. తాజ్ మహల్ ను చూడటానికి వచ్చిన ఓ పర్యాటకుడిని స్థానికంగా ఉండే కొందరు యువకులు, భక్తులు కర్రలు, రాడ్లతో చితకబాదారు. ఈ ఘటన బసాయి చౌకీ తానా తాజ్ గంజ్ ఏరియాలో జరిగింది.
Agra, July 18: యూపీలోని (UP) ఆగ్రాలో (Agra) ఘోరం జరిగింది. తాజ్ మహల్ (Taj Mahal) ను చూడటానికి వచ్చిన ఓ పర్యాటకుడిని స్థానికంగా ఉండే కొందరు యువకులు, భక్తులు (Devotees) కర్రలు, రాడ్లతో చితకబాదారు. ఈ ఘటన బసాయి చౌకీ తానా తాజ్ గంజ్ ఏరియాలో జరిగింది. పూజ జరుగుతున్న సమయంలో యాత్రికుడి కారు ఓ భక్తుడికి తగలడంతో ఈ దాడి ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తుంది. పర్యాటకుడు క్షమాపణలు చెప్పినప్పటికీ, భక్తులు వినిపించుకోలేదని సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
India Enter Champions Trophy 2025 Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరిన టీమిండియా, సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై నాలుగు వికెట్లు తేడాతో ఘన విజయం
Virat Kohli New Record: ఫీల్డర్గా కొత్త రికార్డు సెట్ చేసిన విరాట్ కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్లు పట్టుకున్నఆటగాడిగా సరికొత్త రికార్డు
Virat Kohli Creates History: రికార్డులు బద్దలు కొడుతున్న విరాట్ కోహ్లీ, ఐసిసి నాకౌట్ మ్యాచ్లలో వేయికన్నా ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా మరో రికార్డు
Advertisement
Advertisement
Advertisement