UP Student faints on seeing SSC Result: పదో తరగతిలో 93.5% మార్కులు.. రిజల్ట్ చూసి నమ్మలేక స్పృహ తప్పిన విద్యార్థి.. ఐసీయూలో చికిత్స.. యూపీ మీరట్ లో ఘటన
పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ఓ విద్యార్ధి దాన్ని నమ్మలేక ఏకంగా స్పృహ తప్పి పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది.
Newdelhi, Apr 25: పదో తరగతిలో (SSC) మంచి మార్కులు సాధించిన ఓ విద్యార్ధి దాన్ని నమ్మలేక ఏకంగా స్పృహ తప్పి పడిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని మీరట్ లో జరిగింది. అన్షుల్ కుమార్ (16) అనే విద్యార్థి మీరట్ లోని మహర్షి దయానంద విద్యాసంస్థలో పదో తరగతి చదివాడు. శనివారం వెలువడిన ఫలితాల్లో 93.5 శాతం మార్కులు సాధించాడు. దీంతో ఆ విషయాన్ని నమ్మలేక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో అతడి కుటుంబసభ్యులు బాలుడిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Advertisement
Advertisement
Advertisement