Uttar Pradesh: వీడికి ఇదేం పోయేకాలం, 11000 వోల్ట్ హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడుకుని స్టంట్లు చేసిన యువకుడు, నెట్టింట్లో వీడియో వైరల్
ఉత్తర ప్రదేశ్లోని అమారియా నగరానికి(Amaria town) చెందిన నౌషాద్ అనే వ్యక్తి 11000 వోల్ట్ హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడుకుని.. వేలాడుతూ.. నడుస్తూ ప్రమాదభరిత స్టంట్లు చేశాడు. అది చూసి అక్కడున్న వారంతా భయంతో విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి.. విషయాన్ని వివరించారు.
ఉత్తర ప్రదేశ్లోని అమారియా నగరానికి(Amaria town) చెందిన నౌషాద్ అనే వ్యక్తి 11000 వోల్ట్ హైటెన్షన్ విద్యుత్ తీగలపై పడుకుని.. వేలాడుతూ.. నడుస్తూ ప్రమాదభరిత స్టంట్లు చేశాడు. అది చూసి అక్కడున్న వారంతా భయంతో విద్యుత్ అధికారులకు ఫోన్ చేసి.. విషయాన్ని వివరించారు. అనంతరం విద్యుత్ తీగలపై నుంచి కిందకు రావాలని నౌషాద్ను కోరారు.
అతడు ఎంతకూ వినకపోవడంతో భవనంపైకి ఎక్కి.. అతడిని కిందకి దించేందుకు ప్రయత్నించారు. ఎట్టకేలకు నౌషాద్.. విద్యుత్ వైర్లను వీడాడు. కొద్ది రోజుల క్రితం నౌషాద్ జాబ్ పోయిందని.. అప్పటి నుంచి అతడి మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్గా(Viral in Social Media) మారింది.
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement