Anantha Padmanabhaswamy Temple: అనంత పద్మనాభస్వామి ఆలయ కొలనులో కొత్త మొసలి.. శాకాహార మొసలి బబియా మరణించిన ఏడాదికి ప్రత్యక్షం (వీడియోతో)

కేరళలోని కాసర్‌ గోడ్ జిల్లా అనంత పద్మనాభ స్వామి ఆలయ కొలనులో శాకాహార మొసలి ‘బబియా’ మరణించిన ఏడాది తరువాత మరో మొసలి కొలనులో కనిపించడం సంచలనంగా మారింది.

Crocodile at Kerala Temple (Credits: X)

Hyderabad, Nov 14: కేరళలోని (Kerala) కాసర్‌ గోడ్ జిల్లా అనంత పద్మనాభ స్వామి (Anantha padmanabha swamy) ఆలయ కొలనులో శాకాహార మొసలి (Crocodile) ‘బబియా’ మరణించిన ఏడాది తరువాత మరో మొసలి కొలనులో కనిపించడం సంచలనంగా మారింది. నవంబర్ 8న కొందరు భక్తులు కొలనులో ఈ మొసలిని గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయాన్ని తాము ఆలయ పూజారికి చెప్పామని అధికారులు తెలిపారు. ఒక మొసలి చనిపోయిన తరువాత మరో మొసలి కొలనులోకి రావడం పరిపాటిగా మారిందని తెలిపారు. ఇలా వచ్చిన మూడో మొసలి ‘బబియా’ అని వివరించారు.

Harish Rao About CM Post: కేటీఆర్‌ ను సీఎం చేసినా నాకు ఓకే అంటున్న హరీశ్ రావు.. కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని స్పష్టీకరణ

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement