Team India Squad: ఇంగ్లండ్ తో టెస్టులకోసం భారత జట్టు ఇదే! రోహిత్ కెప్టెన్సీలో ఎవరెవరు ఆడనున్నారంటే?
ఇంగ్లండ్ తో (England) టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ (BCCI). రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ఆడనున్న జట్టును ప్రకటించింది. ఈ టీమ్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మతో పాటూ సభ్యులుగా శుభమన్ గిల్, యశ్వంత్ జైష్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్,
New Delhi, JAN 12: ఇంగ్లండ్ తో (England) టెస్ట్ సిరీస్ కోసం జట్టును ప్రకటించింది బీసీసీఐ (BCCI). రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో ఆడనున్న జట్టును ప్రకటించింది. ఈ టీమ్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మతో పాటూ సభ్యులుగా శుభమన్ గిల్, యశ్వంత్ జైష్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, ఆవేశ్ ఖాన్ ఉన్నారు. ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టుల కోసం మాత్రమే బీసీసీఐ (BCCI) టీమ్ ను ప్రకటించింది. ఆ తర్వాత మార్పులు చేసే అవకాశముంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement