IPL 2022: వ‌య‌సు కేవ‌లం సంఖ్య మాత్ర‌మే, ధోనీ ఓ ఛాంపియ‌న్ క్రికెట‌ర్ అంటూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో ధోనీ త‌న ఫినిషింగ్ ట‌చ్‌తో ఐపీఎల్‌కు కొత్త కిక్ తెచ్చాడు. వ‌య‌సు పెరిగినా.. త‌న ప‌వ‌ర్ గేమ్‌లో ట్యాలెంట్ త‌గ్గ‌లేద‌ని ధోనీ మ‌రోసారి నిరూపించాడు. ఎంఎస్ ధోనీ ఛాంపియ‌న్ ఇన్నింగ్స్‌పై ఇవాళ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు.

Telangana Minister KTR at WEF 2020, Davos. | Photo: KTR official.

ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో ధోనీ త‌న ఫినిషింగ్ ట‌చ్‌తో ఐపీఎల్‌కు కొత్త కిక్ తెచ్చాడు. వ‌య‌సు పెరిగినా.. త‌న ప‌వ‌ర్ గేమ్‌లో ట్యాలెంట్ త‌గ్గ‌లేద‌ని ధోనీ మ‌రోసారి నిరూపించాడు. ఎంఎస్ ధోనీ ఛాంపియ‌న్ ఇన్నింగ్స్‌పై ఇవాళ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు. వ‌య‌సు కేవ‌లం సంఖ్య మాత్ర‌మే అన్న అభిప్రాయాన్ని ఆయ‌న వ్య‌క్తం చేశారు. ధోనీ ఓ ఛాంపియ‌న్ క్రికెట‌ర్ అని, అత‌నో అసాధార‌ణ ఫినిష‌ర్ అని మంత్రి కేటీఆర్ త‌న ట్వీట్‌లో తెలిపారు. రోజు రోజుకీ ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్ మ‌రింత ప‌రిణితి చెందుతున్న‌ట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement