IPl 2022: 145 కి.మీ.ల వేగంతో దుష్మంత చమీరా యార్కర్, తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయిన విజయ్ శంకర్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఐపీఎల్-2022లో భాగంగా మార్చి 28న జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ దుష్మంత చమీరా అద్భుతమైన యార్కర్తో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ విజయ్ శంకర్ను పెవిలియన్కు పంపాడు. గుజరాత్ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన చమీరా తొలి బంతికే విజయ్ శంకర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే 145 కి.మీ.ల వేగంతో చమీరా వేసిన యార్కర్కు శంకర్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. . దీంతో శంకర్(6 బంతుల్లో 4 పరుగులు) నిరాశగా పెవిలియన్కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
SSMB 29 Video Leaked: మహేశ్బాబుకు బిగ్ షాక్, రాజమౌళి సినిమాలో కీలక సన్నివేశాలు లీక్, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో, ఫోటోలు
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
Advertisement
Advertisement
Advertisement