India vs South Africa 2022: జై శ్రీ రామ్ అంటూ దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ ట్వీట్, సఫారీలతో మూడు వన్డేల సీరిస్ ని కోల్పోయిన ఇండియా

భారత్ మూడు వన్గేల సీరిస్ కోల్పోయిన సంగతి విదితమే. సఫారీలు వైట్ వాష్ చేశారు. దీనిపై దక్షిణాఫ్రికా ఆటగాడు keshavmaharaj ట్వీట్ చేశాడు, ఇది అద్భుతమైప సీరిస్ అని, భారత్ ఓడిపోవడం చాలా ఆశ్చర్యపరిచిందని అన్నాడు. మేము రీఛార్జ్ చేయడానికి తదుపరి దాని కోసం సిద్ధం చేయడానికి సమయం ఆసన్నమైంది. భారత్ కూడా అదే స్థాయిలో పుంజుకుంటుందని ఆశిస్తున్నాం జై శ్రీ రామ్ అని తెలిపాడు.

Jai Shree Ram' Keshav Maharaj

భారత్ మూడు వన్గేల సీరిస్ కోల్పోయిన సంగతి విదితమే. సఫారీలు వైట్ వాష్ చేశారు. దీనిపై దక్షిణాఫ్రికా ఆటగాడు keshavmaharaj ట్వీట్ చేశాడు, ఇది అద్భుతమైప సీరిస్ అని, భారత్ ఓడిపోవడం చాలా ఆశ్చర్యపరిచిందని అన్నాడు. మేము రీఛార్జ్ చేయడానికి తదుపరి దాని కోసం సిద్ధం చేయడానికి సమయం ఆసన్నమైంది. భారత్ కూడా అదే స్థాయిలో పుంజుకుంటుందని ఆశిస్తున్నాం జై శ్రీ రామ్ అని తెలిపాడు.

 

View this post on Instagram

 

A post shared by Keshav Maharaj (@keshavmaharaj16)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement