World Athletics Championships 2022: వరల్డ్ అథ్లెటిక్స్ హిస్టరీలో రికార్డు క్రియేట్ చేసిన ఇద్దరు భారత అథ్లెట్లు, జావెలిన్ త్రో ఈవెంట్లో తొలిసారిగా ఫైనల్కి, పతకానికి అడుగుదూరంలో చోప్రా, రోహిత్
అమెరికాలోని యూజీన్లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఇద్దరు భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. జావెలిన్ త్రో ఈవెంట్లో ఇద్దరు ఇండియన్లు ఫైనల్ చేరడం అథ్లెటిక్స్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఒలింపిక్ మెడల్ విజేత నీరజ్ చోప్రా ఫైనల్కు అర్హత సాధించారు.
అమెరికాలోని యూజీన్లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో ఇద్దరు భారత అథ్లెట్లు చరిత్ర సృష్టించారు. జావెలిన్ త్రో ఈవెంట్లో ఇద్దరు ఇండియన్లు ఫైనల్ చేరడం అథ్లెటిక్స్ హిస్టరీలో ఇదే తొలిసారి. ఒలింపిక్ మెడల్ విజేత నీరజ్ చోప్రా ఫైనల్కు అర్హత సాధించారు. హీట్స్ తొలి ప్రయత్నంలోనే నీరజ్ తన జావెలిన్ను 88.39 మీటర్ల దూరం విసిరాడు. మరో అథ్లెట్ రోహిత్ యాదవ్ కూడా ఫైనల్కు అర్హత సాధించాడు. రోహిత్ తన జావెలిన్ను 80.42 మీటర్ల దూరం విసిరాడు.భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఫైనల్ ఈవెంట్ జరగనున్నది.
Tags
Arshad Nadeem
Arshad Nadeem Pakistan
Arshad Nadeem World Athletics Championships
IND vs PAK
India vs pakistan
Neeraj Chopra
Neeraj Chopra India
Neeraj Chopra Javelin thrower
Neeraj Chopra qualifies
Neeraj Chopra vs Arshad Nadeem
PAK vs IND
World Athletics Championships
World Athletics Championships 2022
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Rohit Sharma Clarity On Retirement: ‘వన్డే ఫార్మాట్ నుంచి ఇప్పుడే తప్పుకోవట్లేదు’.. రిటైర్మెంట్ ఊహాగానాలకు చెక్ పెట్టిన రోహిత్ శర్మ
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Advertisement
Advertisement
Advertisement