Pulichinthala Dam: కృష్ణానది వరద ఉధృతి.. ఊడిపోయిన పులిచింతల ప్రాజెక్టులోని గేట్, ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు, నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
కృష్ణానది వరద ఉధృతి ఎక్కువగా ఉంది, ఈ క్రమంలో పులిచింతల ప్రాజెక్టులో ఓ గేట్ ప్రమాదవషాత్తూ ఊడిపోయింది. నీటిని విడుదల చేసే క్రమంలో పులిచింతల ప్రాజెక్టులోని 16వ గేట్ సాంకేతిక సమస్యతో ఊడిపోయింది. ఊడిపోయిన ఈ గేట్ స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయనున్న అధికారులు. దీని కారణంగా ప్రకాశం బ్యారేజ్ కి పెరగనున్న వరద ఉధృతి. ఈ నేపథ్యంలో కృష్ణా , గుంటూరు జిల్లా అధికారయంత్రంగం అప్రమత్తమైంది. నదిపరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నదిదాటే ప్రయత్నం చేయరాదని రాష్ట్ర విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ప్రజలను హెచ్చరించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Free Bus For SSC Students: టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఉచిత బస్సు ప్రయాణం కావాలంటే ఏం చూపించాలంటే?
Advertisement
Advertisement
Advertisement