Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు సాయంత్రం ఒక గంట ముందుగానే ఇంటికి వెళ్లిపోవచ్చని తెలిపిన జగన్ సర్కారు

రంజాన్ మాసంలో ఏప్రిల్ 3 నుండి మే 2 వరకు అన్ని పని దినాలలో సాయంత్రం ఒక గంట ముందుగా కార్యాలయాలు/పాఠశాలలను వదిలి వెళ్ళడానికి ఇస్లాం మతాన్ని విశ్వసించే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు కార్మికులు అందరూ అనుమతించబడతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

AP Government logo (Photo-Wikimedia Commons)

రంజాన్ మాసంలో ఏప్రిల్ 3 నుండి మే 2 వరకు అన్ని పని దినాలలో సాయంత్రం ఒక గంట ముందుగా కార్యాలయాలు/పాఠశాలలను వదిలి వెళ్ళడానికి ఇస్లాం మతాన్ని విశ్వసించే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు కార్మికులు అందరూ అనుమతించబడతారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement