Andhra Pradesh: అటవీ శాఖ అధికారిని చంపేసిన నాలుగు ఏనుగులు, గ్రామాల్లోకి రాకుండా వాటిని అడ్డుకునే క్రమంలో అధికారిపై దాడి చేసిన ఏనుగులు

ఆంధ్ర ప్రదేశ్| మన్యం జిల్లాలోని పసుకుడి గ్రామ సమీపంలోని గ్రామాల్లోకి రాకుండా నాలుగు ఏనుగుల గుంపు అడ్డుకునే క్రమంలో అటవీ శాఖకు చెందిన లక్షీనారాయణ అనే ట్రాకర్‌ను నాలుగు ఏనుగుల గుంపు తొక్కించి చంపేసింది. అతని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Representational Image (Photo Credits: ANI)

ఆంధ్ర ప్రదేశ్| మన్యం జిల్లాలోని పసుకుడి గ్రామ సమీపంలోని గ్రామాల్లోకి రాకుండా నాలుగు ఏనుగుల గుంపు అడ్డుకునే క్రమంలో అటవీ శాఖకు చెందిన లక్షీనారాయణ అనే ట్రాకర్‌ను నాలుగు ఏనుగుల గుంపు తొక్కించి చంపేసింది. అతని కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

Here's ANI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement