Andhra Pradesh: మద్యం షాపులు ముట్టడించి మందు బాటిళ్లు ధ్వంసం చేసిన బీజేపీ మహిళా మోర్చా, వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతామని తెలిపిన పురంధేశ్వరి

మద్యపాన నిషేధం అమలు చేయాలని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మద్యం షాపులు ముట్టడించారు. షాపులో ఉన్న ప్లాస్టిక్ మద్యం బాటిళ్లు ధ్వంసం చేసిన బీజేపీ మహిళా మోర్చ కార్యకర్తలు నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతామంటూ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.

BJP Mahila Morcha activists destroyed plastic liquor bottles demanding implementation of liquor ban (photo-Video Grab)

మద్యపాన నిషేధం అమలు చేయాలని బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మద్యం షాపులు ముట్టడించారు. షాపులో ఉన్న ప్లాస్టిక్ మద్యం బాటిళ్లు ధ్వంసం చేసిన బీజేపీ మహిళా మోర్చ కార్యకర్తలు నిరసన తెలిపారు. వైసీపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతామంటూ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపునిచ్చారు.

BJP Mahila Morcha activists destroyed plastic liquor bottles demanding implementation of liquor ban (photo-Video Grab)

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement