CM Jagan Tirumala Visit: సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం జగన్, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది 4వ సారి

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, అనంతరం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ముఖ్యమంత్రి సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్నారు.

CM Jagan Tirumala Visit (Photo-Twitter)

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి, అనంతరం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ముఖ్యమంత్రి సాంప్రదాయ పంచె కట్టులో శ్రీవారిని దర్శించుకున్నారు.సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్‌ జగన్‌ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఇది నాలుగోసారి.శ్రీవారి దర్శన అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు.అనంతరం 2023 టీటీడీ క్యాలెండర్‌, డైరీ ఆవిష్కరించిన సీఎం జగన్‌.పెద్ద శేషవాహనంపై ఊరేగుతున్న శ్రీవారు. కాగా, శ్రీవారి వాహన సేవలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement