Andhra Pradesh: రైతు కన్నీటి కథ ఇదిగో, కూలీ ఖర్చులు రాలేదని 4 టన్నుల మామిడికాయలను ఫ్రీగా పంచిన రైతు

మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదనతో నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద 4 టన్నుల మామిడికాయలను దారినపోయే వారికి పంచిపెట్టిన రైతు బెక్కం రాజగోపాల్.

Farmer (Photo-Video Grab)

ఏలూరు : మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆవేదనతో నూజివీడు సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద 4 టన్నుల మామిడికాయలను దారినపోయే వారికి పంచిపెట్టిన రైతు బెక్కం రాజగోపాల్.ఆకాల వర్షాలతో మామిడికాయలు రంగు మారాయంటూ రైతుకు గిట్టుబాటుధర రాకపోవడం, మరో వైపు దళారీల దోపిడీ తట్టుకోలేక తీవ్ర నిరాశతో పండించిన మామిడి పంటను ఉచితంగా పంచేసిన రైతు. 12 సార్లు తోటకు పిచికారీ మందులు స్ప్రే చేసి, కాయలను కోసి మార్కెట్ కు తీసుకువెళితే కూలీ ఖర్చులు కూడా రావడం లేదని కన్నీరు పెడుతున్న మామిడి రైతులు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement